Thursday, June 1, 2023

YS Jagan In Nizampatnam: పేదలకు మంచి జరుగుతుంటే ఓర్వలేకపోతున్నారన్న జగన్

YS Jagan In Nizampatnam:  చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి చేసినట్లు ఎవరికి గుర్తుకు రాదని,  బాబు పేరు చెబితే వెన్నుపోటు మాత్రమే  గుర్తుకు వస్తుందని సిఎం జగన్ ఎద్దేవా చేశారు. పేదలకు ఏ మంచి చేయని చంద్రబాబుకు ఎవరైనా ఎందుకు మద్దతివ్వాలని నిజాం పట్నంలో ప్రశ్నించారు.  

Source link

Latest news
Related news