Thursday, June 1, 2023

Noida crime news : కట్నం కోసం మహిళను చంపి.. పాతేసిన భర్త! శరీరాన్ని పీక్కు తిన్న కుక్కలు


Noida woman buried : పెళ్లై 7ఏళ్లు గడిచినా.. ఆ మహిళ కట్నం వేధింపులకు గురవుతూనే ఉంది. 15 రోజుల క్రితం అదృశ్యమైంది. చివరికి.. ఆమె మృతదేహం లభించింది. కుక్కలు పీక్కు తింటున్న దశలో పోలీసులు ఆమె మృతదేహాన్ని గుర్తించారు. మహిళ భర్త తరఫు కుటుంబమే.. ఆమెను చంపేసిందని ఆరోపణలు ఉన్నాయి.



Source link

Latest news
Related news