Friday, March 24, 2023

PawanKalyan: తిరుపతిలో కులఘర్షణలకు కుట్ర…పవన్ ఆరోపణ

PawanKalyan: ఆంధ్రప్రదేశ్‌లో కులాల మధ్య చిచ్చు పెట్టే కొత్త కుతంత్రాలు మొదలయ్యాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు. తిరుపతిలో బలిజలు-యాదవుల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టడానికి అధికార పార్టీ కుట్రలు చేస్తోందని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని బహిరంగ లేఖను విడుదల చేశారు. 

Source link

Latest news
Related news