ఓ పంజాబీ వ్యక్తి ఆలపించిన పాట ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘బ్రహ్మాస్త్ర’లోని ‘కుంకుమలా నువ్వే చేరగా ప్రియా’ అంటూ సాగే పాటను ఈ పంజాబీ వ్యక్తి ఐదు భాషల్లో మిక్స్ చేసి పాడాడు. ఈ టాలెంట్కు ఇప్పుడు అందరూ ఫిదా అవుతున్నారు. వారిలో ఆనంద్ మహీంద్రా కూడా ఉన్నారు. ఆ పంజాబీ యువకుడిని స్నేహదీప్ సింగ్ కల్సిగా గుర్తించారు. గతేడాది ఇన్స్టాగ్రామ్లో అతడు ఈ పాటను పోస్ట్ చేశాడు.
BREAKING NEWS