Priority for Education:వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలను వెలిగించగలదని, అందుకే ఏపీ సర్కారు విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు మంత్రి బుగ్గన చెప్పారు. నేర్చుకున్న వారే ఇతరులకు నేర్పగలరనే వాస్తవాన్ని గుర్తించిన ప్రభుత్వం విద్యా రంగంలో వినూత్న సంస్కరణలు అమలు చేస్తున్నట్లు చెప్పారు.
Source link
BREAKING NEWS