AP Assembly Latest Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాల వేదికగా టీడీపీని టార్గెట్ చేశారు సీఎం జగన్. గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. తాను మాత్రం నేలపైనే నడుస్తున్నానంటూ టీడీపీపై సెటైర్లు విసిరారు. తన లక్ష్యం పేదరిక నిర్మూలనే అని చెప్పారు.
Source link
BREAKING NEWS