Friday, March 24, 2023

కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-pm modi doesnt know meaning of deshbhakti rajasthan congress incharge sukhjinder singh randhawa controversial comments


అమరులను అవమానిస్తారా?

పుల్వామా దాడి, ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సుఖ్‍జిందర్ సింగ్‍పై బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమర జవాన్లను, ప్రధానమంత్రి స్థానాన్ని రంఢావా అవమానించారని విమర్శించారు. దేశ ప్రతిష్టను భంగం కలిగేలా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక సుఖ్‍జిందర్ క్షమాపణ చెప్పాలని మరికొందరు బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.



Source link

Latest news
Related news