Polavaram కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ వైఖరి వల్లే పోలవరం ప్రాజెక్టు అనాథలా మారిందని మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై ప్రధాని మోదీకి కేవీపీ లేఖరాశారు. కేంద్రం సవతి ప్రేమ చూపడం వల్లే ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు.
Source link
BREAKING NEWS