Delhi Stray Dogs Attack: ఢిల్లీలోని వసంత్ కుంజ్ (Vasant Kunj) ప్రాంతంలో ఘోరం జరిగింది. వీధి కుక్కలు.. అన్నదమ్ములిద్దరనీ బలిగొన్నాయి. రెండు రోజుల వ్యవధిలో ఇద్దరిపై దాడి చేసి చంపేశాయి. ఆనంద్ (7), ఆదిత్య (5) అనే చిన్నారులు వీధి కుక్కల దాడిలో మృతి చెందారు. ముందు అన్నను బలిగొన్న వీధి శునకాలు.. రెండు రోజుల తర్వాత తమ్ముడిపైనా దాడి చేశాయి. వివరాలివే..