Friday, March 24, 2023

TDP Lokesh గ్లోబల్ సమ్మిట్‌ పేరుతో ఫేక్ పెట్టుబడులనంటున్న లోకేష్

TDP Lokesh  2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత అభివృద్ది వికేంద్రీకరణ చేసి చూపించింది చంద్రబాబేనని, గ్లోబల్‌ సమ్మిట్ పేరుతో వైసీపీ నాయకులు ఫేక్ సమ్మిట్ నిర్వహించాలని టీడీపీ నాయకుడు నారా లోకేష్ ఎద్దేవా చేశారు. టీడీపీ హయంలో జిల్లాల వారీగా ఏర్పాటైన పరిశ్రమల జాబితాను మ్యాప్‌ రూపంలో విడుదల చేశారు. 

Source link

Latest news
Related news