Friday, March 24, 2023

సానియా మిర్జా వీడ్కోలుకు కదిలివచ్చిన సెలెబ్రిటీలు.. పార్టీలో మహేశ్, రెహ్మన్ సందడి

Ramprasad Thupparam | Samayam Telugu | Updated: 6 Mar 2023, 12:07 am

భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా.. ఫేర్ వెల్ ఆటను చూసేందుకు రాజకీయ ప్రముఖులు, క్రికెటర్లు, సినిమా సెలెబ్రిటీలు సైతం తరలివచ్చారు. ఆమె చివరి ఆటను చూసి మురిసిపోయారు. కాగా.. రాత్రి పూట నిర్వహించి పార్టీకి సైతం.. సెలెబ్రిటీలు పెద్దఎత్తున తరలివచ్చి సందడి చేశారు. ప్రత్యేకంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ కూడా సందడి చేశారు. మరోవైపు ట్విట్టర్ వేదికగా.. సానియా ప్రస్థానాన్ని కొనియాడారు.

 

Latest news
Related news