Manish Sisodia: మరోవైవు, ఆమ్ఆద్మీ, బీఆర్ఎస్ సహా 8 ప్రతిపక్షాల నేతలు.. ప్రధాని మోదీకి ఇటీవల లేఖరాశారు. సిసోడియా అరెస్టును ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్షాల నేతలపైకి పంపుతున్నారంటూ ఆరోపించారు.
Manish Sisodia: మరోవైవు, ఆమ్ఆద్మీ, బీఆర్ఎస్ సహా 8 ప్రతిపక్షాల నేతలు.. ప్రధాని మోదీకి ఇటీవల లేఖరాశారు. సిసోడియా అరెస్టును ఖండించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్షాల నేతలపైకి పంపుతున్నారంటూ ఆరోపించారు.