(2 / 4)
సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు అభయమిచ్చారు. విద్యుద్దీపాలు, పుష్పాలతో శోభాయమానంగా తెప్పను అలంకరించారు.స్వామి, అమ్మవారు మూడు చుట్లు తిరిగి భక్తులను అనుగ్రహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదు రోజుల పాటు నిత్యం సాయం సంధ్యా వేలా తెప్పలపై విహరిస్తూ శ్రీవారు భక్తులకు కనువిందు చేస్తారు. (ttd)