Panvel crime news : మూడేళ్ల చిన్నారిని రైల్వే ప్లాట్ఫార్మ్ మీద పడుకోబెట్టి.. బాత్రూమ్కు వెళ్లింది ఆ తల్లి. ఇదే అదనుగా భావించిన ఓ కిరాతకుడు.. ఆ చిన్నారిని అపహరించాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నవీ ముంబైలో చోటుచేసుకుంది.
Source link
BREAKING NEWS