Monday, March 20, 2023

ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ప్యానెల్​- సుప్రీం-india supreme court orders bipartisan panel to select election commissioners


‘నిస్పక్షపాతంగా జరగాలి..’

“ఎన్నికలు నిస్పక్షపాతంగా జరగాలి. మా ఆదేశాలతో ఎన్నికల్లో స్వచ్ఛత మెరుగుపడుతుందని ఆశిస్తున్నాము,” అని జస్టిస్​ కేఎం జోసేఫ్​తో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం వెల్లడించింది. ప్రజాస్వామ్యం, ఎన్నికల్లో స్వచ్ఛతను పరిరక్షించడం చాలా అవసరం అని, లేకపోతే తీవ్ర ప్రమాదకర పరిణామాలు ఎదురవుతాయని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.



Source link

Latest news
Related news