Friday, March 24, 2023

Nellore Boat Accident : బోటు తిరగబడి ఆరుగురు మృతి.. మంత్రి కాకాణి స్వగ్రామంలో విషాదఛాయలు

Nellore Boat Accident : నెల్లూరు పడవ ప్రమాదంలో ఆరుగురు యువకులు దుర్మరణం చెందారు. 10 మంది చెరువులో షికారుకి వెళ్లగా.. పడవలోకి నీరు చేరడంతో.. నలుగురు ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చారు. మిగతా ఆరుగురికి ఈత రాకపోవటంతో.. చెరువులో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టి.. మృతదేహాలను బయటకు తీశారు. 

Source link

Latest news
Related news