Kashmir Target Killing: కాగా, కశ్మీర్లో హిందువులే లక్ష్యంగా ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా కశ్మీర్ పండిట్లపై ముష్కరులు దాడులకు తెగబడుతున్నారు. ఈ ఏడాది జనవరిలో ఉగ్రవాదులు.. ఓ హిందూ ఇంట్లోకి వెళ్లి మరీ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. గతేడాది కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.