Friday, March 31, 2023

Vallabhaneni Vamsi to Mohali: మొహాలికి వల్లభనేని వంశీ.. రాజమండ్రి జైలుకు పట్టాభి

Vallabhaneni Vamsi గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పంజాబ్‌లోని  మొహాలీ Mohali  వెళ్లిపోయారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కూడా  గన్నవరం నుంచి  రాజమండ్రి వెళ్లారు. గన్నవరం గొడవల తర్వాత  ఎమ్మెల్యే వ్యక్తిగత పనుల కోసం ఊరు విడిచి వెళితే, టీడీపీ నాయకుడు పట్టాభిని గన్నవరం సబ్‌ జైలు నుంచి రాజమండ్రి సబ్ జైలుకు మార్చారు.  ఇంతకీ వల్లభనేని వంశీ మొహాలీ ఎందుకు వెళుతున్నారంటే….?

Source link

Latest news
Related news