‘అందరికీ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 15 వరకు పొడిగించాం. డిసెంబర్ 13 నాటికి, మూడో డ్రాప్ డౌన్ జోడిస్తాం..’ అని అశుతోష్ చెప్పారు. నిబంధనలను రూపొందించిన తర్వాత శారీరక పరీక్షలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఆ తర్వాత అభ్యర్థులందరికీ రాత పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఫిబ్రవరి 28, 2023 నాటికి ప్రభుత్వం నిబంధనలను రూపొందించి, ఆపై శారీరక, రాత పరీక్షలను నిర్వహించాలని బెంచ్ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.