Friday, March 24, 2023

Chandrababu On YCP : జగన్ రెడ్డి చెప్పింది నిజమే.. వెనక ఉన్న నలుగురు వీరే..

చంద్రబాబు కౌంటర్

Chandrababu On YS Jagan: బీసీ మహాసభ వేదికగా జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘నా వెనుక నలుగురు ఉన్నారు అని బీసీల సభ సాక్షిగా నిన్న సీఎం జగన్ రెడ్డి చెప్పిన మాట నిజం. అవును నలుగురే ఉన్నారు. వాళ్లే సాయిరెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల రెడ్డి, సుబ్బారెడ్డి’ అంటూ రాసుకొచ్చారు.

Source link

Latest news
Related news