మరోవైపు డ్రమ్ములో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో.. దిల్లీలో శ్రద్ధా వాకర్ తరహాలోనే.. విశాఖలో హత్య జరిగిందని పుకార్లు జరిగాయి. కానీ అది వాస్తవం కాదని సీపీ శ్రీకాంత్ స్పష్టం చేశారు. బస్ స్టాప్(Bus Stop)లో జరిగిన పరిచయంతో మహిళను రూమ్ కు తెచ్చుకుని.. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో హత్య చేశాడని చెప్పారు. విశాఖ, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం(Srikakulam) జిల్లాల్లో బృందాలుగా విడిపోయి గాలించి.. రిషిని అరెస్టు చేశారు పోలీసులు.
BREAKING NEWS