అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ లో 5 సీబీఐ కేసులు నమోదయ్యాయి. తమిళనాడు(Tamil Nadu)లో 4 కేసులు ఉన్నాయి. 2017 నుంచి 2022 అక్టోబర్ వరకు దేశవ్యాప్తంగా 56 సీబీఐ కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. 22 కేసుల్లో ఛార్జిషీట్ దాఖలు అయ్యాయి. సీబీఐ కేసుల్లో శిక్ష రేటు చూసుకుంటే.. 2017లో 66.90 శాతం, 2018-68, 2019-69.19, 2020-69.83, 2021లో 67.56 శాతంగా ఉన్నట్టు తెలిపింది.
BREAKING NEWS