India Vs Bangladesh: బంగ్లాదేశ్ ఆటగాళ్లు మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. వంద లోపే చాప చుట్టేస్తారని మ్యాచ్ చూడటం మానేసిన టీమిండియా అభిమానులు ఇన్నింగ్స్ చివర్లో టీవీ ఆన్ చేసి షాకయ్యే పరిస్థితి. 19 ఓవర్లకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాదేశ్.. 50 ఓవర్లు ముగిసే సరికి మరొక వికెట్ మాత్రమే కోల్పోయి 271 పరుగులు చేసింది. అందుక్కారణం బంగ్లా బ్యాటర్ మెహిదీ హసన్ మిరాజ్. అద్భుత సెంచరీ చేసి గౌరవప్రదమైన స్కోరు అందించాడు.

Don’t Miss:ఒకే అబ్బాయిని పెళ్లి చేసుకున్న ట్విన్స్.. పోలీసుల ట్విస్ట్!
Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.