అనంతపురం(Anantapur) కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే దుర్గాంజలి దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ నెల 2వ తేదీన మధ్యాహ్నం ఇంట్లో కూరలు వండుకోలేదు. దీంతో దగ్గరలో ఉన్న ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్ దగ్గరకు వెళ్లారు. రూ.50 రూపాయలు ఇచ్చి.. పప్పు, చెట్నీ తెచ్చుకున్నారు. ఇక ఆకలి మీద ఉండటంతో తెరిచి.. అన్నంలోకి పప్పు వేసుకున్నారు. అందులో చనిపోయిన ఎలుక వచ్చింది. అది చూసి షాక్ అయ్యారు.
BREAKING NEWS