ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల(outsourcing jobs) తొలగింపుపై ప్రభుత్వం స్పందించింది. తాజాగా దీనిపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వంపై ఎందుకు అంత అక్కసు అని బొత్స ప్రశ్నించారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రజలను మభ్యపెట్టి ఎందుకు ఆందోళనకు గురి చేస్తున్నారని అడిగారు.
BREAKING NEWS